గూడూరు నగర పంచాయతీ నందు ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం - ఇళ్లలో కి నీరు

0
241

ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం - ఇళ్లలో కి నీరు చేరడంతో అవస్థలు పడుతున్న ప్రజలు .ఈద్గా నగర్ గత 30 సంవత్సరాలుగా సరైన డ్రైనేజీలు లేక సిసి రోడ్లు లేక వర్షం వస్తే చాలు ఇళ్లల్లోకి నీరు చేరుతాయి ఎన్నిసార్లు చెప్పినా అర్జీలు ఇచ్చిన అర్జీలు చెత్త కుప్పల్లో చేరాయి ఇటు చైర్మన్ అటు కమిషనర్ పట్టించుకునే నాధుడు లేకపాయే ...ఈద్గానగర్ లో ఇద్దరూ కౌన్సిలర్లు..ఒకరు చైర్మన్ అయినా ఆ వీధి ప్రజలకు లాభం లేకపాయె 

 10 సంవత్సరాల ముందు ఈద్గా నగర్ లో సిసి రోడ్డుకి కంకర వేశారు రోడ్లు వేస్తారని ఆశ పడిన ప్రజలు చివరికి నిరాశే మిగిలింది సరైన డ్రైనేజీలు లేక సి సి రోడ్లు లేక ఈద్గానగర్..తెలుగు వీధి శాంతినగర్ కాలనీలో మరి దారుణం మారింది గత పది సంవత్సరాల నుంచి అవస్థలు పడుతున్నారు ఈనాటికైనా అధికారుల మనసు కరగలేదు ఇకనైనా అధికారులు స్పందించి సరైన రోడ్లు వేస్తారో లేదో ప్రజలకు అర్థం కావడం అర్థం కావడం లేదంటూ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే మోహన్. సిపిఎం బృందం మాట్లాడుతూ. ఇంటి పన్నులు కులాయి పను వేలకొద్దీ వసూలు చేస్తారు రోడ్లు కాలువలు వేయడం మరిచారు ...ఈద్గానగర్ కి డ్రైనేజీ కాలువలు సిసి రోడ్డు కి మోక్షం ఎప్పుడు లభిస్తుంది అని ప్రజలు.సతమతమవుతున్నారు

ప్రభుత్వ అధికార మరియు ప్రజాప్రతినిధులకు మనవి కురిసిన భారీ వర్షాల వల్ల పొలాల్లో కోతకు గురై భారీ పంట నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈద్గానగర్.. సింగన గేరి బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో ఇళ్లల్లోకి మరియు పూరి గుడిసెల్లోకి వరద నీళ్లు వచ్చి చేరడంతో ఆహార ధాన్యాలు పూర్తిగా తడిసిపోయి నిరాశ్రయులైనారు ప్రభుత్వ అధికార పాలకవర్గం వారు స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము ఈ పరిస్థితులు మేము స్వయంగా పరిశీలించి మీ దృష్టికి తెస్తున్నాం దయచేసి ఆదుకోగలరు

Search
Categories
Read More
Telangana
బోధన్ DSPకి హైకోర్టు కీలక ఆదేశం |
తెలంగాణ హైకోర్టు, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని DSP పౌర వివాదాల్లో జోక్యం చేయవద్దని స్పష్టమైన...
By Bhuvaneswari Shanaga 2025-09-30 05:12:36 0 29
Telangana
2023లో 40% ప్రమాదాలు సాయంత్రం సమయంలో |
తెలంగాణలో 2023లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 40% సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:59:50 0 30
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 2K
Andhra Pradesh
వర్ష బీభత్సం హెచ్చరిక: విశాఖ అప్రమత్తం |
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలతో రాష్ట్రానికి వర్ష...
By Bhuvaneswari Shanaga 2025-10-22 04:02:21 0 34
Andhra Pradesh
ప్రాణ, ఆస్తి రక్షణకు ముందస్తు చర్యలు ప్రారంభం |
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని...
By Akhil Midde 2025-10-27 05:45:00 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com