21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!

0
93

కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు లో  తొంబై ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఎస్టియు భవన్లో సాహిత్య సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వేదికలుగా సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్కు జాతీయ అరసమ్ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అదే విధంగా విశిష్టత అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాజ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్ హాజరు అవుతున్నట్లు తెలియజేశారు

Like
1
Search
Categories
Read More
Madhya Pradesh
Cyclonic Circulation Weakens, Madhya Pradesh Rainfall Subsides |
The cyclonic circulation affecting Madhya Pradesh has weakened, leading to reduced rainfall...
By Pooja Patil 2025-09-16 06:30:30 0 74
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 2K
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 1K
Telangana
యాచకురాలుగా మారిన - సేవకురాలి దీనగాత.|
సికింద్రాబాద్ :  ప్రముఖ దేవాలయంలో 16ఏళ్ల పాటు పని చేసిన ఒక మహిళ అదే దేవాలయం ముందు...
By Sidhu Maroju 2025-11-20 09:08:40 0 33
Telangana
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
*_గెజిట్ విడుదల..._* గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న...
By CM_ Krishna 2025-12-14 12:31:14 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com