సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

0
598

మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక 

 గూడూరు పట్టణంలోని విలేకరుల కార్యాలయంలో మండల జర్నలిస్టుల జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ మండల కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు వార్త... దౌలత్ ఖాన్, ఉపాధ్యక్షుడిగా సూర్య... శరత్ బాబు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ కార్యదర్శులుగా ఆంధ్రప్రభ గిడ్డయ్య, పల్లెవాణి కిరణ్ కుమార్ , సభ్యులుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు, ఆంధ్ర అక్షర షేక్షావలి, అంకురం భారత్ ఆవాజ్.. మహబూబ్ బాషా, పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్, విన్నపం లతీఫ్ భాష, ఐ న్యూస్ మిన్నె ల్ల, పల్లె వెలుగు రాజశేఖర్ , కందనవోలు అబ్దుల్లా ను ఎన్నుకోవడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా...
By Pagadala Venkateswar 2026-02-02 07:30:30 0 33
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 21
Andhra Pradesh
కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ
💐💐అందరికి నమస్కారం 🙏   ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని...
By Rajini Kumari 2025-12-18 10:02:44 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com