ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
676

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.

 

నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం.. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత. ఆచార్య  కొత్తపల్లి జయశంకర్  జయంతి సందర్భంగా, అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మీసేవ వద్దగల ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

   - sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com