వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....

0
788

మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు.అధికారులు మాత్రం సదరు అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత మళ్లీ యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. గూడూరు మాత్రం అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో చెప్తుంటే   

 అడ్డుకోని అధికారులు - కనీసం నోటీసు ఇచ్చే ప్రయత్నమూ చేయని వైనం అంటూ కౌన్సిలర్ కోటవీధి కలాం భాష. మరో కౌన్సిలర్ .దస్తగిరి. వివరించారు.దానికి బదులుగా అధికారులు ఒకటి కాదు రెండు నోటీసులు ఇచ్చాం తెలిపారు. నోటీసులు ఇస్తే అక్రమ బిల్డింగ్ పనులు ఎలా చేస్తారు అధికారులకి నిలదీసిన కౌన్సిలర్లు కోటవీధి కలాం భాష .దస్తగిరి.... దస్తగిరి మాట్లాడుతూ సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ నానా గొడవ చేస్తారు. సామాన్య ప్రజలు మెట్లు వేసుకుందాం అన్న 17వేల రూపాయలు అడుగుతారన్న రెండవ చైర్మన్ లక్ష్మణ్ . ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఈ బిల్డింగ్ పనులు. ఆపలేకపోతున్నారెందుకు.. ఇకనైనా అక్రమ నిర్మాణాలను పనులు తక్షణమే ఆపి చేయాలని అధికారులకు తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం.
కేంద్ర ప్రభుత్వం భర్త మరణించిన వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి Rs.20000/-...
By John Baji 2026-01-11 04:43:44 0 92
Telangana
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు!
తెలంగాణలో మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు తెలంగాణ ప్రభుత్వం, SC/ST & Minorities Welfare...
By BMA ADMIN 2025-09-20 10:25:53 0 534
Arunachal Pradesh
नया अफसर लोगन के पौधारोपण पे उठल सवाल अरुणाचल
अरुणाचल में नया भर्ती अफसर लोगन #पौधारोपण करके #पर्यावरण बचाव के बात रखे। ई सब #ग्रीनमिशन के...
By Pooja Patil 2025-09-12 12:42:32 0 163
Andhra Pradesh
Nara Lokesh: విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు...
By Pagadala Venkateswar 2026-02-11 07:53:41 0 16
Andhra Pradesh
Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.
Andhra TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District కాకినాడ జిల్లా అల్లిపూడి...
By Pagadala Venkateswar 2026-01-17 11:34:53 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com