సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.

1
693

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్

అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని  విద్యుత్ దీపాలు వెలగడం లేదని భారత్ అవాజ్ వార్తకు  తక్షణమే డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్  స్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. సమస్య పరిష్కారమవడంతో సాయి రెడ్డి కాలనీ వాసులు భారత్ ఆవాస్ కు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మా సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని కాలనీ ప్రజలు పేర్కొన్నారు.

-సిద్దుమారోజు 

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
సెప్టెంబర్ 29 వరకు రాష్ట్రంలో తీవ్ర వర్షాలు |
భారత వాతావరణ విభాగం (IMD) నార్త్ బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన లో-ప్రెషర్ ఏరియా కారణంగా...
By Bhuvaneswari Shanaga 2025-09-25 09:00:29 0 34
Jammu & Kashmir
Indian Railways Launches New Katra-Banihal Train Route |
Indian Railways has introduced a new train service connecting Katra and Banihal, aiming to...
By Bhuvaneswari Shanaga 2025-09-19 06:32:50 0 52
Andhra Pradesh
సెప్టెంబర్ 30 పూజలకు శుభదినంగా గుర్తింపు |
తెలుగు పంచాంగాల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ పలు శుభకార్యాలకు అనుకూలమైన దినంగా గుర్తించబడింది....
By Bhuvaneswari Shanaga 2025-09-30 12:25:06 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com