సాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.

1
656

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్

అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని  విద్యుత్ దీపాలు వెలగడం లేదని భారత్ అవాజ్ వార్తకు  తక్షణమే డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్  స్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. సమస్య పరిష్కారమవడంతో సాయి రెడ్డి కాలనీ వాసులు భారత్ ఆవాస్ కు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మా సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని కాలనీ ప్రజలు పేర్కొన్నారు.

-సిద్దుమారోజు 

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
Onion Prices Drop | ఉల్లిపాయ ధరలు క్షీణించాయి
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిపాయ ధరలు క్షీణించాయి. #OnionPricesFarmers తగిన ఆదాయం పొందకపోవచ్చని...
By Rahul Pashikanti 2025-09-09 10:41:27 0 35
Telangana
Hyderabad Traffic Summit | హైదరాబాద్ ట్రాఫిక్ సమిట్
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (#HCSC) సెప్టెంబర్ 18-19న రెండు రోజుల ట్రాఫిక్ సమిట్...
By Rahul Pashikanti 2025-09-12 06:02:35 0 19
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:56:38 0 465
Bharat Aawaz
“You Are Not Just a Voter – You Are the Owner of This Nation”
Know Your Rights. Use Your Voice. Change Your India.  Why This Article Matters Most people...
By Citizen Rights Council 2025-06-25 11:53:49 0 2K
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com