ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|

0
65

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన తీసుకురావడానికి బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్ ల దగ్గర సి.పి అవినాశ్ మహంతి మరియు డిసిపి కోటి రెడ్డి, అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ బాల గంగి రెడ్డి, ఆల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో, ఎస్ ఐ తరుణ్ కుమార్ రెడ్డి మరియు మేడ్చల్ జోనల్ ఫోర్స్ తో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ రీత్యా ప్రజలలో అవగాహన మరియు ధైర్యం కల్పించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నామని ఎస్.ఐ తరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 122
Andhra Pradesh
నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
గూడూరు నగర పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి మరియు అఖిలభారత కాంగ్రెస్...
By mahaboob basha 2025-11-27 03:00:37 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com