పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :

0
747

సికింద్రాబాద్/సికింద్రాబాద్.

సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయకేతనం ఎగురవేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విజయ్ దివాస్ పేరిట పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి మాజీ సైనిక అధికారులు విశ్రాంత సైనికులు నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థన నిర్వహించి అందరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. నెలల తరబడి వీరోచితంగా పోరాడి భారతదేశ పతాకాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. భారత్ లోకి ప్రవేశించాలనుకున్న పార్కు మూకల చొరబాటును సమర్థవంతంగా తిప్పికొట్టి భారత సైన్యం సత్తా చాటిందని గుర్తు చేసుకున్నారు.

-సిద్దుమారోజు ✍️

Search
Categories
Read More
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 887
Telangana
కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో...
By Sidhu Maroju 2025-07-14 11:03:26 0 968
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 40
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com