3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.

0
169

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షికోత్సవ సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీలో జనవరి 3,4 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మువ్వ శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ సమావేశాలకు సంబంధించిన ప్రచార పత్రాలను వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్ ర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రొచానల్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ ఛాన్స్లర్ ఛాన్స్ ర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మొవ్వ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యాయాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం మూల్యాంకన చేయడం ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశం అన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనల పత్రాల సమర్పణ, చర్యలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఏఎన్ యు హిస్టరీ ప్రొఫెసర్ ఎన్ మురళీమోహన్, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కేక్ గిరిబాబు, వి వి ఐ టి యు పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవి కృష్ణ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ.
AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ 05-03-2026 Thu 14:58 | Andhra   AP...
By Pagadala Venkateswar 2026-03-05 09:43:59 0 139
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
By Kothuru Murali 2026-05-16 15:52:01 0 85
Telangana
గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు...
By Jagadeesh Babu 2026-05-30 17:05:29 0 259
SURAKSHA
అనాథలు మరియు పేదలకు అండగా
సమాజంలో అభాగ్యులకు, అనాథలకు తెలంగాణ పోలీసులు నిన్న ఆసరాగా నిలిచారు. తమ వ్యక్తిగత బాధ్యతగా పలువురు...
By Kalaga Sailaja 2026-06-27 06:36:44 0 35
Andhra Pradesh
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...
By Kothuru Murali 2026-02-12 14:05:56 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com