ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!

0
992

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా కొనసాగుతున్న "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం కింద, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చే మహాయజ్ఞం విజయవంతంగా ముందుకు సాగుతోంది.

గూడూరు నగర పంచాయతీ – 1వ వార్డు (173వ బూత్) లో ఈరోజు నిర్వహించిన డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమం డి. విష్ణువర్ధన్ రెడ్డి గారి (డీసీసీబీ అధ్యక్షులు) మరియు బొగ్గుల దస్తగిరి గారి (కోడుమూరు శాసనసభ్యులు) మార్గదర్శకత్వంలో, వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి నాయకత్వంలో నిర్వహించబడింది.కార్యక్రమ విశేషాలు:ఇంటింటికీ కార్యకర్తల సందర్శన:ప్రజలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

 స్థానిక అవసరాలపై ఫోకస్:వాసుల అభివృద్ధి పట్ల అవసరాలను గుర్తించి, సూచనలు నమోదు చేశారు.

సూపర్ సిక్స్" పథకాలపై అవగాహన:సర్కార్ నడుపుతున్న ప్రధాన సంక్షేమ పథకాలపై కరపత్రాలు అందించారు, వివరాలు ఇచ్చారు.సమస్యలపై వెంటనే స్పందన:గుర్తించిన ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులకు వెంటనే నివేదించారు.తక్షణ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశారు.పాలన ప్రజల మధ్యే” అనే సందేశాన్ని బలంగా ప్రజల్లో నాటారు.కార్యకర్తల చురుకైన భాగస్వామ్యం:చిరంజీవి, ఇషాక్, బాబురావు, ఎం. కిరణ్, రాజశేఖర్, బూత్ కన్వీనర్ బెన్నీ, ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద...
By Kothuru Murali 2026-04-11 06:30:58 0 72
Andhra Pradesh
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...  ...
By Rajini Kumari 2025-12-30 10:51:48 0 178
Andhra Pradesh
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
By Pagadala Venkateswar 2026-05-07 07:06:47 0 60
Andhra Pradesh
నేర చరితను మరిచిపోవాలి !!!
కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న...
By Hari Krishna 2025-12-21 09:21:45 0 186
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:20:23 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com