కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా

0
88

    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్‌లో కనీస వసతులు కరువు అయ్యాయి అని మందులు ప్రైవేట్ మెడి కల్ షాపు ల కు సిబ్బంది అమ్ము కొంటున్నారనీ . సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు గారు జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ లు  అన్నారు వారు            మాట్లాడుతూ నగరంలో ప్రైవేట్ వైద్యశాలలు పుట్ట గొడుగులు లా తయా రౌతు న్నాయని నిబంధనలు పాటించకుండా రోగుల దగ్గర పీజులు వసూలు చేసి జేబులు నింపు కొంటూ న్నారని ప్రజలపై జరుగు చున్న వ్యవస్థీకృత దోపిడీ అని సీపీఐ అభిప్రాయంగా ఉన్నది వ్యా పారా ధోరణితో పరీక్షల పేరు తో ల్యాబ్ సెంటర్లు వారి పేదలను ఆర్థికంగా శా రీ రకంగా దోసు కున్నార నీ .అవసరం లేని ఛాయలు అధికం ధరల మందులు. నకిలీ ఔసు ధాలు . ఇవన్నీ ప్రజలకు భారీగా మారాయి. మా డి మాండ్లు ప్రభుత్వానికి తెలియపరచడం ఏమనగా? 1) ప్రభుత్వ షిప్ పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్ (పీపీ పీ) పేరుతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీ కరణ్ ను తక్షణమే నిలిపివేయాలి. 2) ప్రభుత్వ హాస్పటల్ ల లో ప్రాథమిక సదు పా యాల్ని పెంచా లి 3) బోగస్. నాణ్యత లేని మందులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలి) ప్రతి ఆసుపత్రిలో లభించే వైద్యం . ప్రభుత్వం నిర్ణ యించిన ధరల పట్టీలను ఏర్పాటు చేయాలి. 5) డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ ను బలో పెతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలి. 6) కార్పొరేటు ఆసుపత్రి లు దందా పై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి 7) ల్యాబ్ సెంటర్‌లలో టెస్ట్‌లు ధరల నియంత్రణ పర్ ధర్శకతను తప్పని సరి చేయా లీ పై డిమాండ్లు తో మేము ముందుకు సాగుతున్నాము మా డిమాండ్లు పరిష్కరించక పోతే రాబోవు భవి శ్యత్తు ప్రణాళికతో ప్రభుత్వానికి అర్థ మయో టట్లు చేసి ప్రజా హక్కులు ఈ ధర్నా కార్యక్రమమునకు సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు సాధిస్తామని చెప్పారు. జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ గారు. సభ్యులు సత్యం గారు. శ్రీనివాస రావు గారు . వనజాక్షి. 100 మంది సీపీఐ కార్య క ర్త లు హాజ రైనారు. 

Search
Categories
Read More
Tamilnadu
హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|
హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై...
By Sidhu Maroju 2025-11-28 06:27:32 0 99
Meghalaya
HC Orders Acceleration of Shillong Airport Expansion
The Meghalaya High Court has directed the Defence Ministry, State Government, AAI, and DGCA to...
By Bharat Aawaz 2025-07-17 06:59:21 0 978
Andhra Pradesh
గూడూరు ఇంచార్జ్ ఎస్సై డి వై. స్వామి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్ సూచన మేరకు మొహర్రం...
By mahaboob basha 2025-07-04 00:52:45 0 1K
Andhra Pradesh
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ
2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు....
By John Baji 2025-12-30 12:06:24 0 70
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com