నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి

0
880

కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.ఎల్.సీ టీడి జనార్ధన్ గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు...ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను ఎలాంటి అనారోగ్యానికి గురైన ఆర్.ఎం.పీ వైద్యులతోనే వైద్యం చేయించుకుంటానన్నారు.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్.ఎం.పి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తుంటారన్నారు.. మెరుగైన వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల సేవల అభినందనీయమన్నారు... గ్రామీణ వైద్యుల ఎదురుకుంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు తిక్కారెడ్డి , పత్తికొండ ఎం.ఎల్.ఏ కే.ఈ శ్యామ్ బాబు , పాణ్యం ఎం.ఎల్.ఏ చరిత , గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు, ఆర్.ఎం.పీ వైద్యులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
కొత్తగూడెం రహదారి సమస్యపై స్థానికుల ఆందోళన |
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలోని ఓ ప్రమాదకర రహదారి విస్తరణపై స్థానికులు రహదారి భద్రత...
By Bhuvaneswari Shanaga 2025-09-29 10:23:34 0 36
Telangana
'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు
సికింద్రాబాద్/ బేగంపేట్. బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల...
By Sidhu Maroju 2025-08-03 16:51:21 0 653
Technology
LIC కొత్త FD స్కీమ్.. నెలకు రూ.9750 వడ్డీ |
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా ప్రవేశపెట్టిన FD స్కీమ్ పెట్టుబడిదారులకు...
By Bhuvaneswari Shanaga 2025-10-21 12:01:52 0 35
Sports
IND vs AUS: తుది వన్డేలో భారత్ మార్పులు, గెలుపు కోసం పోరాటం |
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఛేజింగ్‌లో ఉంది. ఇప్పటికే...
By Akhil Midde 2025-10-25 04:19:56 0 49
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com