టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.

0
151

గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నాపై నమ్మకంతో నేరుగా తెలియజేశారు.

ఈ మహిళా గ్రీవెన్స్‌ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, ప్రతి మహిళకు ధైర్యంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో వింటూ,

👉 సాధ్యమైన పరిష్కారాలు

👉 అవసరమైన పనులు

👉 సంబంధిత అధికారులతో ఫాలోఅప్స్

తక్షణమే చేపడుతున్నాం.

మహిళల సమస్యలు పరిష్కరించి, వారి ముఖాల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి మహిళ

సమస్యల నుంచి విముక్తంగా,

ఆర్థికంగా బలంగా, గౌరవంగా,

స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతోనే ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం.

మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Search
Categories
Read More
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 227
Andhra Pradesh
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ ఐ పి బి సమావేశం
*అమరావతి*   సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం.   వివిధ...
By Rajini Kumari 2026-01-06 11:05:30 0 161
Andhra Pradesh
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
By Patan Khuddus 2026-05-01 17:23:51 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com