రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

0
979

సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని,  ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు.

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
BMA
“Voices That Matter: How BMA is Powering a New Age of Journalism in India”
“Voices That Matter: How BMA is Powering a New Age of Journalism in India”...
By BMA (Bharat Media Association) 2025-05-29 06:34:14 0 3K
Chandigarh
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
By Bharat Aawaz 2025-07-17 06:05:48 0 1K
Andhra Pradesh
Ration Card Changes | అక్టోబర్ 31 లోపు సరిచేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం #SmartRationCardల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో చేపడుతోంది,...
By Rahul Pashikanti 2025-09-12 09:32:58 0 4
Andhra Pradesh
Semiconductor Tech Event AP | ఏపీలో సెమీకండక్టర్ ఈవెంట్
ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ సెమీకండక్టర్ టెక్నాలజీ సిమ్‌పోజియం 2025 సెప్టెంబర్ 11 నుండి 13...
By Rahul Pashikanti 2025-09-11 07:39:36 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com