సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.

0
1K

సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఏర్పాట్లు.  ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి.   కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం.  మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతల అభ్యంతరం.  ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మా ఇష్టం అని బీఆర్ఎస్ కార్పొరేటర్ల వాదన.  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేవలం లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాలన్న కార్పొరేటర్లు.   వేం నరేందర్ రెడ్డి ఇంకా రాక ముందే ఈ గొడవ.  వాఁగ్వివాదల మధ్యనే చెక్కుల పంపిణీ చేసి వెళ్లిపోయిన వేం నరేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు.   అదం సంతోష్ జిందాబాద్ అని కాంగ్రెస్ నేతలు, పజ్జన్న జిందాబాద్ అని బీఆర్ఎస్ నేతల నినాదాలు.  కార్యక్రమాన్ని ప్రారంభించి వెల్లి పోయిన ముఖ్య అతిధులు. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన దేవాదాయ శాఖ కమీషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు.

Search
Categories
Read More
Sports
టెస్టులకు విరామం.. శ్రేయాస్ సంచలన నిర్ణయం |
భారత క్రికెట్ జట్టు మధ్య క్రమ బాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ రెడ్-బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలల...
By Akhil Midde 2025-10-24 06:52:06 0 39
Sports
బీహార్ రంజీ జట్టుకు సూర్యవంశీ ఉపనేతగా ఎంపిక |
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్‌కు బీహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వయసులో వాయభవ్...
By Bhuvaneswari Shanaga 2025-10-13 09:36:16 0 37
Goa
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement
AI Enters Goa Classrooms: A Powerful Tool, Not a Replacement Artificial Intelligence (AI) is no...
By BMA ADMIN 2025-05-21 09:27:54 0 2K
Bharat Aawaz
Your Right, Their Wrong: Why Every Citizen Must Rise Today
In a country where the Constitution promises justice, liberty, and dignity, a heartbreaking...
By Citizen Rights Council 2025-07-17 13:20:56 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com