ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం

0
1K

గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం,

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్

వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

ఈ వైద్య శిబిరం కార్యక్రమం తహశీల్దార్ వెంకటేష్ నాయక్ 

డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,

ఆర్.ఎస్. డిప్యూటీ తహశీల్దార్ లోకేష్

మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్ 

వారి సమన్వయంతో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలు), విలేజ్ రెవెన్యూ అధికారులు ( వీఆర్వో లు) తో పాటు.వి ఎస్ ఇతర రెవెన్యూ సిబ్బంది సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల...
By mahaboob basha 2025-07-12 11:29:00 0 957
Telangana
టీఎస్ ఈఏపీసెట్ 2025: ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
ముగిసిన ప్రక్రియ: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఫైనల్ ఫేజ్ సీట్ల...
By Triveni Yarragadda 2025-08-11 14:23:18 0 716
International
ట్రంప్‌ నోబెల్‌ కల.. సెల్ఫ్‌ డబ్బాతో హడావుడి |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని ప్రస్తావిస్తూ...
By Bhuvaneswari Shanaga 2025-10-13 10:30:16 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com