ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం

0
1K

గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం,

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్

వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

ఈ వైద్య శిబిరం కార్యక్రమం తహశీల్దార్ వెంకటేష్ నాయక్ 

డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,

ఆర్.ఎస్. డిప్యూటీ తహశీల్దార్ లోకేష్

మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్ 

వారి సమన్వయంతో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలు), విలేజ్ రెవెన్యూ అధికారులు ( వీఆర్వో లు) తో పాటు.వి ఎస్ ఇతర రెవెన్యూ సిబ్బంది సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దారవీడు మండలం బద్వేడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య
పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో అంకాలమ్మ గుడి వద్ద దారుణ హత్య   దోర్నాల...
By Chennaiah Kati 2026-01-23 14:02:03 0 146
Andhra Pradesh
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి....
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి.......
By Chennaiah Kati 2026-02-07 17:36:27 0 161
Andhra Pradesh
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర...
By Gadiyapudi Narendra 2026-03-03 05:38:38 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com