చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య

0
960

పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే వివాహిత ఆత్మహత్య. మానసిక ఆరోగ్యమే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు.  గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని ఫిర్యాదు లో తెలిపిన కుటుంబ సభ్యులు.  మృతురాలు కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు....ఈ ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

Search
Categories
Read More
Andhra Pradesh
Liquor Scam Bail | మద్యవినియోగ స్కామ్‌లో జామిన్
రూపాయలు 3,500 కోట్ల #LiquorScam కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి, #Bail మంజూరు చేయబడింది. వారు...
By Rahul Pashikanti 2025-09-09 10:07:40 0 45
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 951
Telangana
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
By Sidhu Maroju 2025-06-05 05:10:27 0 1K
Bharat Aawaz
On Two Wheels and With a Purpose: The Story of India’s Paper Thatha - K. Shanmugasundaram
What makes a 94-year-old man rise at 3:30 AM every single morning?Not routine. Not compulsion....
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-02 18:42:00 0 1K
Telangana
Telangana Student Held in Delhi | ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి అరెస్టు
ఢిల్లీలో జరిగిన పెద్ద ఎత్తున ఆపరేషన్‌లో, తెలంగాణకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని పోలీసులు...
By Rahul Pashikanti 2025-09-12 04:46:56 0 22
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com