చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య

0
994

పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే వివాహిత ఆత్మహత్య. మానసిక ఆరోగ్యమే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు.  గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని ఫిర్యాదు లో తెలిపిన కుటుంబ సభ్యులు.  మృతురాలు కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు....ఈ ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

Search
Categories
Read More
Business
బెంగ్ మార్కెట్‌లో టాటా క్యాపిటల్‌ మృదువైన ఆరంభం |
టాటా గ్రూప్‌కు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ టాటా...
By Bhuvaneswari Shanaga 2025-10-13 08:22:06 0 36
Business
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Andhra Pradesh
2023లో అవినీతికి ఆంధ్రా బలైపాటు |
2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కేసులు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-04 06:35:17 0 75
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com