బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు

0
222

జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు. ఆటలు, పాటలు పోటీలతో, బహుమతులు సహకారం,భాగంగా విద్యార్థులు, ప్రదర్శించిన దేశ భక్తి సంస్కృతిక, కార్యక్రమాలు. ఆకర్షణగా నిలిచారు పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు అనంతరం వీధి నిర్వాహాణాల్లో ప్రతిభ. కనబరించిన బస్వాపూర్ ఉత్తమ విద్యార్థులు అంతేకాక చిన్నారులు.భారత స్వాతంత్ర్య సమరయోధుల, వేషాధారణలో, మెరిసిపోయారు. చిన్నారులు వేషధారణకే పరిమితం కాకుండా, చిన్నారులు వీధుల్లో తిరుగుతూ 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదించారు.

                       రిపోర్టర్: శివాజీ 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రక్తదానం శిబిరం జరిగినది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి.
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-30 15:13:46 0 47
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 132
Andhra Pradesh
నగిరి లో సీఎం పర్యటనలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
చిత్తూరు జిల్లా నగిరి లో సీఎం పర్యటనలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-01-24 06:00:37 0 141
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com