ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్

0
104

**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:

 

విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్షా సమావేశం -2025.

 

**ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్*:

 

సవంత్సరము కాలంలో కృషి చేసిన మీడియా వారికి కు కృతజ్ఞతలు

 

గత సవంత్సరము కాలంలో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము, అవి ఎంత వరకు చేశాం 

 

ప్రజలు అంటే మాకు చాలా ఇష్టం 

 

సురక్ష ద్వారా 1000 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది 

 

నేరస్థులు అనేక రకాలుగా తెలివి తేటలు పొందారు 

 

ప్రజలు ఎక్కువగా తిరిగే ఏరియాలలో cc కెమెరా లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు 

 

డ్రోన్ లు తో అనుమానస్పద ఏరియాలో ఎక్కువగా వాడటం జరిగింది 

 

వాటి వల్ల నేరాలు అదుపుచేయగలిగాము

 

2026 సవంత్సరానికి నేరాలు అదుపుచేయాలనుకుంటున్నాం

 

2024 గంజాయి ధర కేజీ 2000 ఉంటే ప్రస్తుతం 10000 ఉంది 

 

ప్రాపర్టీ రికవరీ 2024 లో 51 శాతం ఉంటే 2025 లో 80 శాతం ఉంది 

 

రోడ్ ఆక్సిడెంట్ లు 2024 లో 937

2025 లో 738

 

2026 లో మొత్తం ఆక్సిడెంట్స్ 366, పీడియాస్ ట్రైన్స్ 107,టు వీలర్ 209,త్రీ వీలర్ 18 ,ఫోర్ వీలర్ 13,ఇతర వెహికల్స్ 15 

 

సైబర్ క్రైమ్ 2024 లో 4797, 8.26 కోట్లు 2025 లో 4308 సుమారు 9 కోట్లు 

 

నార్కోటిక్స్ 2024 లో 111కేసులు,2025 లో 138

 

దసరా ఉత్సవాలకు సుమారు 18 లక్షలు మందిపైగా భక్తులు రావడం జరిగింది 

 

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం అయ్యే ఏర్పాటు చేయటం జరిగింది

 

ఆరు లక్షల మంది భవాని దీక్ష విరమణ చేశారు 

 

ఇన్సిడెంట్, క్రైము మిస్సింగ్ కేసెస్ కాంప్రమైజ్ ఏమీ లేవు

Search
Categories
Read More
Telangana
ట్రాఫిక్ ఇంటర్నెట్ అంతరాయాలపై స్థానికులతో కలిసి ధర్నా.|¢¢¢¢¢¢¢¢¢
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్–సుచిత్ర ప్రధాన రహదారిపై ఉన్న TCS...
By Sidhu Maroju 2026-01-25 16:57:28 0 78
Telangana
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
By Prashanth Goindla 2026-02-10 13:42:04 0 37
Himachal Pradesh
Pong Dam Crosses Danger Level After Heavy Rain |
The water level at Pong Dam rose by nearly 2 feet following heavy rains, crossing the danger...
By Pooja Patil 2025-09-16 08:35:32 0 172
Andhra Pradesh
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
By Kothuru Murali 2026-01-22 12:01:15 0 67
Telangana
పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసులు దాడులు: ఏడుగురు నిందితుల అరెస్టు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ పిఎస్ పరిధిలోని పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో పేకాట...
By Sidhu Maroju 2025-10-14 13:01:06 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com