నగర పంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది

0
1K

గూడూర్ నగరపంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు 

కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 

మరియు రేపటి రోజున అనగా 27-06-2025 కుక్కలను పట్టి కర్నూల్ నందు స్టెరిలైజేషన్ చేయుటకు మరియు యాంటీ రాబీస్ వాక్సిన్ వేసి తిరిగి కుక్కలను యధావిధి స్థానంలో వదిలివేయుటకు కార్యాచరణ మొదలవుతుంది 

కావున ప్రజలు, మీడియా వారు సహకరించగలరు 

గమనిక:- రోజుకు 20 లేదా అంతకంటే ఎక్కువ పట్టుకుంటారని తెలియజేస్తున్నాం.కుక్కలను పెంచుకున్నారు దయచేసి కుక్కలను మీ ఇళ్లలో ఉంచుకోవాలని మరియు వారికి లైసెన్స్, యాంటీ రాబిస్ వాక్సిన్ పొందియుండాలి అని తెలియజేయడమైనది.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 31
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 810
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 68
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com