నగర పంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది

0
1K

గూడూర్ నగరపంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు 

కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 

మరియు రేపటి రోజున అనగా 27-06-2025 కుక్కలను పట్టి కర్నూల్ నందు స్టెరిలైజేషన్ చేయుటకు మరియు యాంటీ రాబీస్ వాక్సిన్ వేసి తిరిగి కుక్కలను యధావిధి స్థానంలో వదిలివేయుటకు కార్యాచరణ మొదలవుతుంది 

కావున ప్రజలు, మీడియా వారు సహకరించగలరు 

గమనిక:- రోజుకు 20 లేదా అంతకంటే ఎక్కువ పట్టుకుంటారని తెలియజేస్తున్నాం.కుక్కలను పెంచుకున్నారు దయచేసి కుక్కలను మీ ఇళ్లలో ఉంచుకోవాలని మరియు వారికి లైసెన్స్, యాంటీ రాబిస్ వాక్సిన్ పొందియుండాలి అని తెలియజేయడమైనది.

Search
Categories
Read More
Andhra Pradesh
రహదారులపై జంతువులను వదిలితే కఠిన చర్యలు: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 13:21:13 0 212
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 118
Telangana
హిందూ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా మారుస్తా: ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM...
By Sidhu Maroju 2025-11-23 07:26:40 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com