నగర పంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది

0
1K

గూడూర్ నగరపంచాయతీ లో చాలా చోట్ల కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు 

కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి 

మరియు రేపటి రోజున అనగా 27-06-2025 కుక్కలను పట్టి కర్నూల్ నందు స్టెరిలైజేషన్ చేయుటకు మరియు యాంటీ రాబీస్ వాక్సిన్ వేసి తిరిగి కుక్కలను యధావిధి స్థానంలో వదిలివేయుటకు కార్యాచరణ మొదలవుతుంది 

కావున ప్రజలు, మీడియా వారు సహకరించగలరు 

గమనిక:- రోజుకు 20 లేదా అంతకంటే ఎక్కువ పట్టుకుంటారని తెలియజేస్తున్నాం.కుక్కలను పెంచుకున్నారు దయచేసి కుక్కలను మీ ఇళ్లలో ఉంచుకోవాలని మరియు వారికి లైసెన్స్, యాంటీ రాబిస్ వాక్సిన్ పొందియుండాలి అని తెలియజేయడమైనది.

Search
Categories
Read More
Bharat Aawaz
💰 Gold Rate Shock: After a Brief Dip, Gold Prices Spike Again!
Hyderabad/Vijayawada, July 1, 2025 – After offering brief relief to consumers, gold prices...
By Bharat Aawaz 2025-07-02 04:55:49 0 1K
Telangana
అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్పొరేటర్, ఎమ్మెల్యే
అల్వాల్ సర్కిల్ పరిధిలోని  ఆదర్శ్ నగర్ వెంకటాపురంలో 70 లక్షల విలువైన బాక్స్ డ్రెయిన్ మరియు...
By Sidhu Maroju 2025-07-07 14:24:08 0 946
Andhra Pradesh
సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్...
By mahaboob basha 2025-08-31 01:00:07 0 123
Andhra Pradesh
Tourism Investors Summit Begins in Tirupati / తిరుపతిలో పర్యాటక ఇన్వెస్టర్ల సదస్సు ప్రారంభం
  తిరుపతి ఈ రోజు ప్రాంతీయ పర్యాటక ఇన్వెస్టర్ల సదస్సుకు వేదిక కానుంది. రాష్ట్రంలో పర్యాటక...
By Rahul Pashikanti 2025-09-12 09:22:00 0 5
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
By Sidhu Maroju 2025-09-03 10:42:41 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com