భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!

0
1K

భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను, ప్రభుత్వానికి అప్రియమైన అబద్ధాలను వెలికి తీసేందుకు కలిగిన ఒక ప్రజా వేదిక.

మా విధానం:

·        గ్రౌండ్ రిపోర్టింగ్: ప్రజల సమస్యలపై నేరుగా గ్రామాల్లోకి వెళ్లి కవర్ చేస్తాం.

·        సహాయవాణి మీడియా: మీరు చెప్పే సమస్యను వెలుగు లోకి తేవడానికి మేమున్నాం.

·        యువతకు వేదిక: విద్యార్థులు, యువ జర్నలిస్టులు, సామాజిక మార్పు కోరుకునే వారు ఇది ఒక శక్తివంతమైన వేదిక.

·        వాస్తవాలపై ఆధారపడిన కథనాలు: ఎటువంటి రాజకీయ, కార్పొరేట్ ఒత్తిడికి లోనవకుండా నిజాన్ని ప్రసారం చేయడం మా ధ్యేయం.

🔊 "మీ గళాన్ని దేశం వినాలి అంటే, ఇది మీ వేదిక!"

Search
Categories
Read More
Telangana
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:59:46 0 156
Telangana
కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ...
By Sidhu Maroju 2026-02-01 08:16:25 0 54
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:46:21 0 2K
Andhra Pradesh
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం...
By Gadiyapudi Narendra 2025-12-30 10:59:58 0 172
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com