బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

0
1K

  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా నడికట్ల రోజాను నియమించారు. శనివారం గండి మైసమ్మ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నడికట్ల రోజా మాట్లాడుతూ... పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని, తనకిచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, ఆకుల విజయ్, రెడ్డం రాజేశ్వరి, వెంకటేష్ నాయక్, ఆంజనేయులు, విగ్నేష్ చారి, ఆకుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైజాగ్‌ తీరం దాటే మోంతా తుఫాన్‌ ఉధృతి |
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్‌ వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా...
By Akhil Midde 2025-10-25 09:21:11 0 60
Andhra Pradesh
ఉద్యోగాలు, విద్యలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పాలసీకి కమిటీ |
ట్రాన్స్‌జెండర్ల హక్కులు కేవలం 'కాగితాలకే పరిమితం' అవుతున్నాయని గమనించిన సుప్రీంకోర్టు,...
By Meghana Kallam 2025-10-18 02:55:45 0 96
Andhra Pradesh
జగన్‌కు డిబేట్ ఛాలెంజ్ విసిరిన సత్యకుమార్ |
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకారం, నర్సీపట్నం వైద్య కళాశాల కోసం కేటాయించిన...
By Deepika Doku 2025-10-10 06:30:42 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com