జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!

0
15

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. ఆలయంలో నేడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Search
Categories
Read More
Kerala
NEET Reform: Kerala Assembly Steps In
he Kerala Legislative Assembly took a decisive stand today by officially passing a resolution...
By Lokeshwari Panthadi 2026-06-30 09:15:29 0 40
Telangana
పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు యల్.బి.స్టేడియం హైదరాబాద్ లో జులై 4 న కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయ వంతం చేద్దాం రండి.!!
   క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,  అందులో భాగంగా.....
By Sidhu Maroju 2025-07-02 06:53:20 0 1K
Lakshdweep
Simplified Entry Permits Boost Lakshadweep Tourism
Lakshadweep has officially transformed its tourism landscape by dramatically simplifying its...
By Lokeshwari Panthadi 2026-06-30 10:03:44 0 50
Telangana
బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది...
By Thativar Shivaji 2026-04-19 12:24:20 0 270
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com