స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు

0
400

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి.. కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను  ఘనంగా జరిపారు .ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,  ఏ బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఉదయ్, మల్లికార్జున్, సూర్య కిరణ్, కృష్ణ గౌడ్,  శ్రీనివాస్ యాదవ్, భాస్కర్, శశికళ, శకుంతల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఉప ఎన్నికలో అభ్యర్థుల హడావిడి.. జాబితా ఖరారు |
హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల...
By Akhil Midde 2025-10-24 10:52:13 0 47
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Telangana
నాగర్‌కర్నూల్ కార్మికుల బతుకమ్మ నిరసన |
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోజువారీ కార్మికులు తమ బకాయిల చెల్లింపుల కోసం బతుకమ్మ నృత్యంతో నిరసన...
By Bhuvaneswari Shanaga 2025-09-23 11:18:58 0 266
Bharat Aawaz
Supreme Court on Article 21: Don’t Delay Justice, It Costs Freedom
The Supreme Court has reminded that Article 21 the right to life and personal liberty is the...
By Citizen Rights Council 2025-07-23 13:44:34 0 1K
Telangana
తాళాలు, కాలువల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం |
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నీటి వినియోగ సంఘాలు (WUAs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ...
By Bhuvaneswari Shanaga 2025-09-30 04:47:40 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com