స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు

0
366

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు  విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి.. కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను  ఘనంగా జరిపారు .ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్,  ఏ బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, సురేందర్ రెడ్డి, ఉదయ్, మల్లికార్జున్, సూర్య కిరణ్, కృష్ణ గౌడ్,  శ్రీనివాస్ యాదవ్, భాస్కర్, శశికళ, శకుంతల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-06-16 08:29:27 0 1K
Telangana
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్    కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ...
By Sidhu Maroju 2025-08-10 16:27:28 0 533
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 2K
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 833
BMA
Bharat Media Association (BMA)!!!!
Heart of Every Story, Behind Every Headline, and within every Frame – the dedication of...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:05:03 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com