Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపణ.
Posted 2026-07-20 11:28:13
0
25
మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని టీడీపీ 34వ వార్డు ఇన్చార్జ్ బాలమాలి శేఖర్ వైసీపీ నాయకులకు హెచ్చరించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడినా, ఎమ్మెల్యే షాజహాన్ భాష సారథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త బోర్లు తవ్వించడం, పాత బోర్లను పునరుద్ధరించడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తికాక నేటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Title Goa Extends Mining Debt Relief Scheme Until March 2027
In a significant move to alleviate ongoing financial distress caused by historical mining bans,...
Chandigarh Enhances Housing and Civic Amenities in 2026
Chandigarh continues to strengthen its urban infrastructure by improving housing facilities and...
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
నిజామాబాద్ లో ఉపాధ్యాయుడిపై దాడి - BJP నేత అరెస్ట్
చట్టం ముందు అందరూ సమానమే. నిజామాబాద్ పెర్కిట్ గ్రామంలో Bharat Chandra High School principal పై...
పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర...