రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో కార్గో సేవలను ప్రారంభించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
159

రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు డిఎం మహేశ్వర్ రెడ్డి తో కలిసి కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్గోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మరియు ఆర్టీసీ కార్గో సేవలను విస్తృతం చేయాలి అని డిపో మేనేజర్ కు సూచించారు ప్రజలకు నాణ్యమైన సేవలందించి మన్ననలు పొందాలని కొనియాడారు మరియు కార్గో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తుందని సేవలను మరింత విస్తృతం చేయాలని నిర్వాహకుడు శివప్ప నాయుడుకి సూచించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి...
By Pagadala Venkateswar 2026-05-19 05:00:31 0 23
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:47:28 0 3K
Telangana
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌...
By Ponnala Srinivasrao 2026-05-05 02:03:31 0 81
Andhra Pradesh
పుంగనూరు:అండర్ 19 ప్రపంచ కప్ విజయంపై రాజశేఖర్ రెడ్డి అభినందనలు
పుంగనూరులో జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ సాధించడం ఎంతో ఆనందంగా...
By Kothuru Murali 2026-02-07 08:48:30 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com