కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.

0
1K

కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయలేకపోతున్నారని ఎన్జీవో భాగ్యలక్ష్మి పౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి అన్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లేనందున పనులు సకాలంలో జరగడంలేదని, స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు కులం దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాలు అవసరం నిమిత్తం వారు తాసిల్దార్ కార్యాలయానికి పోటెత్తారని, కార్యాలయం చుట్టూ బాధితులు తిరగడమే గాని పనులు ఏమాత్రం జరగడం లేదని ఆరోపించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తొందరగా వారికి అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Delhi - NCR
Delhi Police Bust Major Cyber Fraud Gang: Public Alert on Fake Jobs and Loans
Major Arrests: Delhi Police’s cyber cell has arrested several members of a large gang...
By Triveni Yarragadda 2025-08-11 14:27:33 0 1K
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 654
Telangana
పాఠాలెట్లపై 300 టీమ్స్.. ఈ నెలాఖరు నుంచి తనిఖీలు |
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ స్థాయిలో విద్యా ప్రమాణాలపై దృష్టి...
By Bhuvaneswari Shanaga 2025-10-13 05:20:39 0 28
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 108
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com