కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.

0
1K

కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయలేకపోతున్నారని ఎన్జీవో భాగ్యలక్ష్మి పౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి అన్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లేనందున పనులు సకాలంలో జరగడంలేదని, స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు కులం దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాలు అవసరం నిమిత్తం వారు తాసిల్దార్ కార్యాలయానికి పోటెత్తారని, కార్యాలయం చుట్టూ బాధితులు తిరగడమే గాని పనులు ఏమాత్రం జరగడం లేదని ఆరోపించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తొందరగా వారికి అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Legal
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...
By BMA ADMIN 2025-05-21 12:28:35 0 2K
Kerala
Thiruvananthapuram: Prime Minister Narendra Modi inaugurated the Vizhinjam International Seaport
Thiruvananthapuram: Prime Minister Narendra Modi on Friday inaugurated the Vizhinjam...
By BMA ADMIN 2025-05-20 05:01:14 0 2K
Andhra Pradesh
కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం
అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది...
By SivaNagendra Annapareddy 2025-12-13 05:31:30 0 139
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com