కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.

0
1K

కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయలేకపోతున్నారని ఎన్జీవో భాగ్యలక్ష్మి పౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి అన్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లేనందున పనులు సకాలంలో జరగడంలేదని, స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు కులం దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాలు అవసరం నిమిత్తం వారు తాసిల్దార్ కార్యాలయానికి పోటెత్తారని, కార్యాలయం చుట్టూ బాధితులు తిరగడమే గాని పనులు ఏమాత్రం జరగడం లేదని ఆరోపించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తొందరగా వారికి అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Chhattisgarh
CBI Arrests Ex-CGPSC Officials in Scam |
The Central Bureau of Investigation (CBI) has arrested five former senior officials of the...
By Bhuvaneswari Shanaga 2025-09-20 14:03:53 0 272
Bihar
బిహార్‌ ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన కిశోర్‌ |
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-15 09:12:34 0 28
Telangana
అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్/ హైదరాబాద్.   ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల...
By Sidhu Maroju 2025-08-04 18:01:24 0 620
Education
డిగ్రీతో 5810 పోస్టులు.. అప్లైకి ఇదే టైం |
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) NTPC 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా...
By Bhuvaneswari Shanaga 2025-10-23 08:23:28 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com