రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
2K

*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం* మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నేరెడీమేట్ వాసులుతో కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా స్థానికులు డ్రైనేజీ పైప్ లైన్ కు సంబంధించి రిపేర్ కోరగా వెంటనే మొదలు పెట్టించడం జరిగింది. అదే విధంగా స్థానికులు రోడ్లు ఊకడం, శానిటైజషన్ పైన మరియు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ పైన ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే ప్రజావానిలో సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సిబ్బందిని పంపడం, పూర్తి చెయ్యడం జరిగింది. పైన సమస్యలపై మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పాల్గొన్న శ్రవణ్, అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి సమన్వయము లేక పోవడం జి. హెచ్.ఎం.సి కి శాపంగా మారిందని ఇందుకు ఉదాహరణ వీధి దీపాల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Life Style
The Rise of "Quiet Commuting"
A fascinating lifestyle shift is dominating May 2026: "quiet commuting." With hybrid work firmly...
By Dunna Jessicaruth 2026-05-19 06:37:28 0 30
Andhra Pradesh
మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:16:07 0 84
Andhra Pradesh
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు కేశినేని చిన్నికి ఆహ్వానం
*ప్ర‌చుర‌ణార్థం* *22-02-2026*   నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంపి...
By Rajini Kumari 2026-02-22 10:03:44 0 114
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 430
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com