డాక్టర్ను హత్య చేద్దామని పన్నాగం అన్నారు చివరికి పోలీసులకు చిక్కారు

0
103

 భారత్ ఆవాజ్   ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ :    హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

 గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పథకం వేశాడు. ఇందుకు  తన స్నేహితులు శ్రీ మూర్తి శ్రీనివాస్ బానోతు రావు రమేష్ లను కలుపుకున్నాడు .

 డాక్టర్ కుటుంబం కదలికలకు సంబంధించిన సమాచారంతో భానుతు రమేష్న్  ఫోన్ చేసి 15 కోట్ల సుపారి వచ్చిందని,  తనను చంపవద్దంటే కోటి రూపాయలు ఇవ్వాలని డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు.

 ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాల్ డేటా సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. మరోసారి ఆసుపత్రి వద్ద రిక్కీ నిర్వహించేందుకు ములుగు క్రాస్ రోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో...
By Kothuru Murali 2026-01-17 11:02:44 0 161
Andhra Pradesh
గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, మార్చి 14, 2026*...
By Rajini Kumari 2026-03-14 12:19:15 0 206
Madhya Pradesh
VB-G RAM G Act: Boost to Rural Employment Starts Today
The 'Vikshit Bharat - Guarantee for Rozgar and Aajivika Mission (Gramin)' (VB-G RAM G) Act has...
By Lokeshwari Panthadi 2026-07-01 07:01:05 0 50
Business & Finance
Respond to Trademark Objections with Expert Support
A trademark objection is raised by the Trademark Registry when an application requires...
By Navya Sree 2026-07-14 06:24:31 0 59
Uttarkhand
Uttarakhand Strengthens Women and Social Welfare
Uttarakhand continues to strengthen women’s empowerment and social welfare through...
By Fathima Safa 2026-06-27 09:52:50 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com