యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు
Posted 2026-07-07 04:36:42
0
45
AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు, తాళిని స్కూటీపై వచ్చిన తల్లీకొడుకులు దొంగిలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మీ, అక్షిత్లుగా గుర్తించారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి, అప్పులపాలైన ధనలక్ష్మీ, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం యూట్యూబ్లో వెతికి, ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు 'గో టూ బ్యాక్' విధానంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి, నిందితులు బయలుదేరిన ఇంటిని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|
హైదరాబాద్ : హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ...
KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి...
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T
The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్
నూతన...