నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

0
91

నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించినందుకు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని, తప్పు జరిగితే సంబంధిత వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ ఇసుక, గ్రావెల్, మైనింగ్, రేషన్ బియ్యం దందాలు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. నందిగామ అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుకూరి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Advances Green Energy Growth
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening their commitment to renewable...
By Fathima Safa 2026-07-02 07:34:56 0 67
Andhra Pradesh
ఘనం గా ముక్కోటి ఏకాదశి!!
కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర...
By Hari Krishna 2025-12-30 00:10:26 0 267
Telangana
వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)
      హైదరాబాద్ :  కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో...
By Sidhu Maroju 2026-01-02 06:42:23 0 186
Andhra Pradesh
మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-05-27 06:14:01 0 79
SURAKSHA
Dr. D. Manikandan, IAS: Driving Progress Through Service
A dedicated IAS officer of the AGMUT cadre, Dr. D. Manikandan has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 05:13:30 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com