చేప ప్రసాదం పంపిణీ

0
1K

రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు.

నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.

రెండు రోజుల పాటు పంపిణీ చేయనున్న బత్తిని సోదరులు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రానున్న ఆస్తమా బాధితులు.

చేప ప్రసాదం కోసం 1.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ.

కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ సారి టోకెన్లను పంపిణీ చేస్తున్న అధికారులు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు.

Search
Categories
Read More
Telangana
🟣 Telangana Formation Day Reflection: Are We Truly Developing?
🟣 Telangana Formation Day Reflection: Are We Truly Developing? When Telangana was formed in...
By BMA (Bharat Media Association) 2025-06-02 06:38:40 0 2K
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణ: యువతకు ఐ.వై.ఆర్. కృష్ణారావు పిలుపు – ‘మిషన్ లైఫ్’ లక్ష్యాలు
ముఖ్య సందేశం: పర్యావరణాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్....
By Triveni Yarragadda 2025-08-11 13:55:18 0 549
Chattisgarh
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...
By BMA ADMIN 2025-05-21 07:45:00 0 2K
Telangana
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 1K
Telangana
ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల భరోసా త్వరలో పథకం ప్రారంభం
త్వరలో బాల భరోసా పథకం ఐదేళ్లలోపు చిన్నారులకు అవసరమైన శస్త్ర చికిత్సలు చేయిస్తాం మహిళా సంఘాల...
By Vadla Egonda 2025-06-12 03:13:34 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com