మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

0
151

మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల జ్యోతి హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య జీవిత ఖైదు విధించారు. పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఇమ్రాన్, భార్యపై అనుమానంతో నిత్యం మద్యం సేవించి ఆమెను కొట్టేవాడు. 2023 ఫిబ్రవరిలో తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో ఈ తీర్పు వెలువడింది.

Search
Categories
Read More
Andhra Pradesh
సృజనాత్మక సాంస్కృతిక చైర్ పర్సన్ పోడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
ఈరోజు మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్పర్సన్ పొడవటి తేజస్విని...
By Benguluri Madhubabu 2026-02-11 10:06:32 0 211
Andhra Pradesh
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Chennaiah Kati 2026-02-07 10:44:10 0 160
Andhra Pradesh
నేడు,రేపు వర్షాలు:APSDMA
బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు,రేపు వానలు పడతాయని APSDMA...
By Boiena Rajesh 2026-03-21 05:33:49 0 120
Andhra Pradesh
విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా...
By Rajini Kumari 2026-03-28 14:19:12 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com