పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
Posted 2026-06-27 16:50:53
0
72
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం, గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు Nimmala Ramanaidu, Dola Bala Veeranjaneya Swamy, Gottipati Ravi Kumar, మార్కాపురం శాసనసభ్యులు Kandula Narayana Reddy, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎలక్షన్ బాబు గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రభావిత రైతులు, నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని, వారి సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
ఇది తెలుగు హాస్యానికి,...
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్
సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్
వివాహిత అనుమానాస్పద...
మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు ఒక్కరోజులోనే భారీగా...
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...