దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
Posted 2026-06-26 03:19:24
0
53
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. హోదా కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బహుజన సేన నాయకుడు చందు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
MSME Registration to Accelerate Business Success
MSME Registration helps micro, small, and medium enterprises gain official recognition and access...
AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది....
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...