ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
Posted 2026-06-25 05:47:35
0
47
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యల మాదిరిగానే జిల్లాల విభజనలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలను తిరిగి కలపాలని సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. తాను అధికారంలో ఉంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునేవాడినని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా 1858లో ఏర్పడిన మదనపల్లె సబ్ డివిజన్ కంటే చిన్నదిగా ఉందని అభిప్రాయపడ్డారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|
"ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్లో పాల్గొన్న...
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*
16-5-26
*డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*
...
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం
12-06-2026 Fri ...
అక్రమ స్టెరాయిడ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్.|
"6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు స్వాధీనం"
హైదరాబాద్,జూలై...
Kerala Strengthens Coastal Protection and Climate Action
Kerala is actively implementing coastal protection projects to address sea erosion, climate...