పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.

0
123

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మార్వో రాముతో కలిసి మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఎ. అప్పాజీ తెలిపారు. ఈ కమిటీలో డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాసులు నాయక్, పీఆర్ ఏఈ ఆనంద్, ఏఎస్ఐ అశ్వత్త, ఏపీవో శివశంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో పాటు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు అవుతాయని ఎంపీడీవో వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి*
కర్నూల్ జిల్లా ఎస్పీ ని కర్నూల్ నందు మర్యాదపూర్వకంగా కలసి శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ...
By mahaboob basha 2025-06-14 15:14:43 0 1K
Manipur
Justice M. Sundar Appointed Chief Justice of Manipur High Court |
Justice M. Sundar from the Madras High Court has been appointed as the Chief Justice of the...
By Pooja Patil 2025-09-16 07:00:24 0 160
Andhra Pradesh
రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి
విశాఖ కలెక్టరేట్ లో  ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న  బంగారయ్య  మద్యం సేవించి...
By Mobbu Venkatramana 2026-02-09 12:49:46 0 255
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com