"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు
Posted 2026-06-24 15:10:57
0
54
"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మన ప్రియతమ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు కిలారు వెంకట రోశయ్య గారికి, నన్ను ప్రోత్సహంచి సభ్యత్వాలు నమోదు చెపించిన పాకనాటి పృథ్వి రాజ్ గారికి, పాతకోటి వెంకట సుబ్బారావు అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదు విజయవంతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా వద్ద సభ్యత్వం నమోదు చేసుకున్న ఉద్యమీలకు ధన్యవాదాలు. జై జనసేన!" ఇట్లు
పాతకోటి వెంకటరావు
జనసేన పార్టీ సాధక్
యర్రగొండపాలెం నియోజకవర్గం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి...
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని...
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం.
ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు...
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్రచురణార్థం 18-12-2025
ప్రజాస్వామ్య పాలనకు...