"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు
Posted 2026-06-24 15:10:57
0
53
"నన్ను జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మన ప్రియతమ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు కిలారు వెంకట రోశయ్య గారికి, నన్ను ప్రోత్సహంచి సభ్యత్వాలు నమోదు చెపించిన పాకనాటి పృథ్వి రాజ్ గారికి, పాతకోటి వెంకట సుబ్బారావు అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదు విజయవంతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, నా వద్ద సభ్యత్వం నమోదు చేసుకున్న ఉద్యమీలకు ధన్యవాదాలు. జై జనసేన!" ఇట్లు
పాతకోటి వెంకటరావు
జనసేన పార్టీ సాధక్
యర్రగొండపాలెం నియోజకవర్గం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓటర్ల జాబితాపై ఆందోళన వద్దు: పుంగనూరు ఎమ్మార్వో రాము
పుంగనూరు ఎమ్మార్వో రాము మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) కార్యక్రమం ఈనెల 5 నుంచి 14...
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐ
శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్...
మదనపల్లి: కరెంట్ షాక్తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్కు గురై తీవ్రంగా...
Maharashtra Expands Infrastructure and Transport Network
Maharashtra continues to accelerate infrastructure and transport development through major...
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...