పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్

0
140

మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ కోరారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అదునపు కలెక్టర్ రాములతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలోని 459 కేంద్రాల ద్వారా76,365 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో24 మొబైల్ టీంలు అందుబాటులో ఉన్నాయన కలెక్టర్ తెలిపారు..

Search
Categories
Read More
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Lakshdweep
Healthcare Improvements and Medical Services in Lakshadweep
Healthcare improvements in Lakshadweep have focused on enhancing medical infrastructure,...
By Fathima Safa 2026-06-18 11:04:17 0 178
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 150
SURAKSHA
Amoy Kumar IAS: A Champion of Transparent Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and unwavering...
By Lokeshwari Panthadi 2026-07-10 11:29:13 0 113
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్.బి.ఐ సాలరీ ఖాత వున్నవారికి 1కోటి ప్రమాద భీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలుకు ఉచితంగా 1కోటి రూపాయలు ప్రమాద భీమా అదీ ఎలాంటి ఖర్చు...
By Karapati Gopi 2026-01-01 10:48:13 0 711
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com