మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
Posted 2026-06-22 07:00:02
0
57
శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడితో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సునీల్ కుమార్, త్రిలోక్ కుమార్ వర్గాల మధ్య భూ వివాదం గొడవకు దారితీసిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర...
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
In the heart of Mumbai’s fast-paced...
విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య
విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య విట్ తో విజిఆర్ యం విద్యాసంస్థ...
కేసీఆర్ సంచలన నిర్ణయం! BRS పార్టీ రీస్ట్రక్చర్ – KTRకి ఫుల్ బాధ్యతలు
తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
K. Chandrashekar Rao కీలక నిర్ణయం...
ఇంజెక్షన్తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...