కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.

0
57

మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచలేదని, వారిని పర్మినెంట్ చేయలేదని, ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభలు నిర్వహించడం సమంజసం కాదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది...
By Boya Dasthagiri 2026-06-11 09:19:15 0 208
Andhra Pradesh
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
By Pagadala Venkateswar 2026-02-27 09:10:34 0 148
Andhra Pradesh
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
By Mobbu Venkatramana 2026-01-25 10:13:13 0 534
Nagaland
Municipal Body Merger Officially Recognized
The State Election Commission (SEC) has officially recognized the merger of the Nationalist...
By Dunna Jessicaruth 2026-05-16 07:08:19 0 99
Andhra Pradesh
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతి
ఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:43:52 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com