ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో

0
125

ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి,కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు చేసి,పారిశుధ్య కార్మికులకు ఇంటి స్థలాలు, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ ల తో ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్(AITUC) ధర్నా, అంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు విజేందర్ నాయుడు. తుమ్ముగుడు. తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు నేడు: కొత్త పోలీసులకు మార్గదర్శకులుగా
నేడు సీనియర్, రిటైర్డ్ AP పోలీసులు కొత్త కానిస్టేబుళ్లకు మార్గదర్శనం చేశారు. ట్రైనింగ్ సెంటర్లలో...
By Kalaga Sailaja 2026-07-04 09:30:40 0 51
Andhra Pradesh
ACB Raids: ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
By Pagadala Venkateswar 2026-01-30 06:03:16 0 217
Andhra Pradesh
నేడు తాడిపత్రి కి సీఎం రాక
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం...
By Gitta Raju 2026-04-06 05:09:02 0 329
Andhra Pradesh
టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం...
By Boiena Rajesh 2026-03-16 14:19:18 0 216
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Startup and MSME Growth
Madhya Pradesh continues to strengthen its startup ecosystem and Micro, Small, and Medium...
By Fathima Safa 2026-06-30 07:57:00 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com