నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
Posted 2026-06-20 04:34:36
0
68
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి నగదును కాజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 2.8 కిలోల బంగారు పూసల దండ, నకిలీ బంగారు ఆభరణాలు, ఒక టయోటా కారు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మోసం బయటపడిందని డీఎస్పీ పావని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
పార్టీ కోసం కష్టపడి పని చేయాలి:
కర్నూలు :
*పదవులు పొందిన వారు కష్టపడి...
PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు...
"పోలీస్ స్టేషన్ కాదు… పుట్టిల్లు! ఖాకీల మమకారం కన్నీళ్లు తెప్పించింది.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్లలో చోటుచేసుకున్న ఒక హృదయస్పర్శి ఘటనను మీతో...