తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....

0
150

ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు . రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా బట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్య శర్మ, లైన్ ఇన్స్పెక్టర్ జోగారావు మరియు లైన్మెన్ మరియు హెల్పర్లు రైతులు పాల్గొన్నారు..

 

Search
Categories
Read More
Telangana
మనూర్ :- రంజాన్ వేడుకలు
మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు...
By Gandla Vaijanath 2026-03-21 06:07:33 0 276
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 111
Andhra Pradesh
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.
By Pagadala Venkateswar 2026-01-19 07:19:43 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com