ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.
Posted 2026-06-18 11:44:16
0
86
ఈరోజు నంద్యాల జిల్లాకు చెందిన దివ్యాంగ సోదర సోదరీమణులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.4 కోట్ల విలువైన పరికరాలు, 3000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు అందించడం జరిగింది. వారి జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ALIMCO సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, వారి జీవితాలను మరింత సులభతరం చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి గారు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు, మరియు ALIMCO సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mizoram Battles Worst Monsoon: 846 Landslides Disrupt Daily Life, 5 Dead
Mizoram has suffered through an intense monsoon season, triggering 846 landslides between May 24...
Mizoram Overhauls Commerce Rules to Boost Investment
To transform the local business landscape, the Mizoram state commerce department has aggressively...
India–China Direct Flights to Resume After Five-Year Gap
INDIA -CHINA-After a long gap of nearly five years, direct passenger flights between India and...
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
...