పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం

0
87

పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి చెందిన తాపీ మేస్త్రి విశ్వనాథం మృతి చెందాడు. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సాయం అందించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...
By Pagadala Venkateswar 2026-04-07 04:07:21 0 104
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 89
Andhra Pradesh
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
By Pagadala Venkateswar 2026-04-03 06:00:42 0 114
Chhattisgarh
Prayer Meetings Spark Violence and Conversion Row in Chhattisgarh |
Prayer meetings in Bilaspur, Durg, and Ambikapur have sparked violent clashes in Chhattisgarh. In...
By Pooja Patil 2025-09-16 09:35:11 0 672
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com