పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
Posted 2026-06-18 10:50:54
0
91
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు పరిధిలోని ఆర్ సి వై ఎస్టేట్, భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో 120 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దీని ద్వారా 22,000 మందికి పైగా అర్హులైన యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 నుండి రూ. 1,00,000 వరకు వేతనాలు అందించబడతాయి. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Iran Halts Cooperation with UN Nuclear Watchdog After Site Strikes
In a dramatic development, Iran has suspended its cooperation with the United Nations'...
అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత...
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
Renewable Energy and Solar Power Growth in Ladakh
Ladakh is emerging as a key center for renewable energy development in India, with a strong focus...
ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య
లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...