దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
Posted 2026-06-17 06:36:49
0
140
దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M) రామరాయపురంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో కళావతి (55), ఆమె కుమారుడిని పోలీసులు మంగళవారం విచారణ కోసం పిలిచారు. తమపై నింద పడడంతో మనస్తాపానికి గురై చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెనుబర్తి సమీపంలో రైలు కింద పడి తల్లి మృతి చెందారు. చివరి క్షణంలో కుమారుడిని పక్కకు నెట్టేయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Trademark Objection Response Protects Brand Rights
A Trademark Objection Response helps address concerns raised by the Trademark Registry during the...
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా
_*జోరుగా కోడి పందాలు*_
*_కోర్టు తీర్పును లెక్క చేయని...
నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ
కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!
మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో...
ఆగి ఉన్న లారీ కింద నిద్రించి.. చక్రాల కింద నలిగి యువకుడు మృతి.
మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయిన అశోక్ కుమార్ (26)...
టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన...